ఆంధ్రప్రదేశ్
పండ్ల మార్కెట్లో అధికారుల తనిఖీలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 February 2016
విజయవాడ: పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టేందుకు కార్బైడ్ను వినియోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో నగరంలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లో ఆహార నియంత్రణ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పండ్లను తనిఖీ చేసి శాంపిల్స్ సేకరించారు.