Others

స్ఫూర్తిప్రదాత: దీపామల్లిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారాఒలింపిక్స్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ దీపా మల్లిక్ . ఈమె 2016లో పారాఒలింపిక్స్ క్రీడల్లో వెండి పతకాన్ని గెలుచుకొంది. 42 ఏళ్ల వయసులో 2012 లో అర్జున అవార్డును గెలుచుకున్నారామె. ఆమె 2017లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆమె ఇప్పటివరకు 58 జాతీయ మరియు 18 అంతర్జాతీయ పతకాలను గెలుచుకుని మహిళలకు స్ఫూర్తిప్రదాతగా నిల్చున్నారు.