రాష్ట్రీయం
రోడ్డు ప్రమాదంలో తాతామనవడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 March 2018
హుజుర్బాద్: కరీంనగర్ జిల్లా సింగాపూర్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతామనవడు మృతచెందారు. వరంగల్ పట్టణం గణేష్నగర్కు చెందిన ఈదురుగుట్ట సుధాకర్ (65), మనవడు వివన్ కారులో తడికల్ గ్రామానికి వెళుతున్నారు. కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తాతామనవడు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న కోడలు భవానీ(30) సాన్వీ(3) గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.