ఆంధ్రప్రదేశ్
జనసేన తొలి అభ్యర్థి పితాని బాలకృష్ణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 11 September 2018
హైదరాబాద్: తమ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసే తొలి అభ్యర్థిని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సమక్షంలో పితాని బాలకృష్ణ తదితరులు జనసేనలో చేరారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి బి-ఫారం అందుకునే మొదటి వ్యక్తి పితాని బాలకృష్ణ అని పవన్ వెల్లడించారు.