ఆంధ్రప్రదేశ్
టిడిపిలో చేరిన మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 March 2016
హైదరాబాద్: కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కె.సాయిప్రతాప్ గురువారం ఉదయం ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన యుపిఎ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్కు రాజీనామా చేశారు. సాయిప్రతాప్ చేరికతో కడప జిల్లాలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని టిడిపి నాయకులు భావిస్తున్నారు. కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గాదె వెంకటరెడ్డి కూడా నేడో, రేపో టిడిపిలో చేరే అవకాశం ఉందని సమాచారం.