ఆంధ్రప్రదేశ్‌

మావోల దుశ్చర్యపై ముమ్మర దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ మన్యంలో మావోల దుశ్చర్యపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విటిపుట్టు గ్రామానికి చెందిన దాదాపు 30 మంది గిరిజనులను పోలీసులు అదుపులోనికి తీసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే అదుపులోనికి తీసుకున్న గిరిజనుల నుంచి పోలీసులు ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. వీరంతా ఘటన జరిగిన సమయంలో గ్రామంలో లేనట్టు తెలిసింది.