ఆంధ్రప్రదేశ్
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ రిలే నిరాహారదీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 October 2018
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ రిలే నిరాహారదీక్షలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. విజయవాడలో బీజేపీ నేత రాంమాధవ్ రిలేదీక్షను ప్రారంభించారు. కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్, గోకరాజు గంగరాజు, మాణిక్యాలరావు ఈ దీక్షలో పాల్గొన్నారు.