అంతర్జాతీయం
విశ్వాస పరీక్షలో ఓడిన రాజపక్సే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 14 November 2018
కొలంబో: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. రాజపక్సేకు వ్యతిరేకంగా బుధవారంనాడు పార్లమెంటులో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ విశ్వాస పరీక్షల్లో రాజపక్సేకు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటు వేశారు. పార్లమెంటులో ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందని స్పీకర్ జయసూర్య ప్రకటించారు. ఇదిలావుండగా ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ సింఘేను ఆకస్మికంగా తొలగించి ఆయన స్థానంలో మహింద రాజపక్సేను అధ్యక్షుడు సిరసేన నియమించిన తరువాత శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం విదితమే.