క్రైమ్/లీగల్
విద్యుత్తుషాక్తో వ్యక్తి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 February 2019
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 12: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.పాపయ్య(56) మంగళవారం విద్యుత్తుషాక్కు గురై మృతి చెందాడు. ఆయన ఇంటికి వున్న సర్వీసువైరు తెగి దానికి అనుకొని వున్న జీయా వైరు పెరటి కిటికీకి తగలడంతో పాపయ్య కిటికీ పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనితో పాపయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతదేహానికి శవపంచానామా నిర్వహించారు. కోటబొమ్మాళి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.