ఆంధ్రప్రదేశ్
నవరత్నాల వైస్ ఛైర్మన్గా శామ్యూల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 22 June 2019
విజయవాడ: వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల పథకం అమలు కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. వైఎస్ జగన్నోహన్ రెడ్డి సలహదారుడిగా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ను వైస్ ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు రూ. 2.50 లక్షల గౌరవ వేతనం, ప్రత్యేక వాహనం, సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.