ఆంధ్రప్రదేశ్
రైతన్నకు అండగా ఉంటాం:పవన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 December 2019
చిత్తూరు: జనసేన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మదనపల్లె టమాటా మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని అన్నారు. ఆంగ్లమాధ్యం కాదని రైతుల సమస్యలు పట్టించుకోండని హితవు పలికారు.