ఆంధ్రప్రదేశ్‌

‘నీట్’కు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తాం: గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది నుంచి ‘నీట్’ తప్పనిసరి కావడంతో విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తామని ఎపి మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ‘నీట్’ను ఈ ఏడాదికి మినహాయంపు ఇస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్టప్రతి ఆమోదం లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సౌకర్యాలను మెరుగు పరుస్తామని, అవసరమైన మేరకు టీచర్లను నియమిస్తామని ఆయన చెప్పారు.