ఆంధ్రప్రదేశ్
బాయిలర్లో పడి ముగ్గురు కార్మికులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 May 2016
శ్రీకాకుళం: రేగిడి మండలం సంకిలి వద్ద ఓ ప్రైవేటు సుగర్ ఫ్యాక్టరీలోని బాయిలర్లో పడి ముగ్గురు కార్మికులు శుక్రవారం మరణించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. తగిన నష్టపరిహారం ప్రకటించనంతవరకూ మృతదేహాలను తరలించే ప్రసక్తి లేదని బాధిత కుటుంబాల వారు ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగారు.