ఆంధ్రప్రదేశ్
స్థల వివాదంలో 9 మందికి గాయాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 17 June 2016
ఒంగోలు: రెండు కుటుంబాల మధ్య స్థల వివాదం ఘర్షణగా మారడంతో 9 మంది గాయపడిన సంఘటన బల్లికురవ మండలం వల్లపల్లిలో శుక్రవారం జరిగింది. రెండు కుటుంబాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అద్దంకి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.