ఆంధ్రప్రదేశ్
ఎపిలో జనాభా తగ్గుతోంది: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 17 June 2016
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గుతోందని, ముఖ్యంగా సంపన్నవర్గాల వారు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ చిన్నారులకు పౌష్టికాహారం అనే అంశంపై జరిగిన సభలో మాట్లాడారు. పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు అమృతహస్తం పథకాన్ని తాము గతంలోనే ప్రారంభించామన్నారు. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అన్ని వర్గాల వారూ దృష్టిసారించాలన్నారు.