రాష్ట్రీయం

ఎపి సచివాలయంలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: ఎపీ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయం ఉండే ఎల్‌బ్లాక్-5వ అంతస్తులో ఈ ప్రమాదం శనివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎల్‌బ్లాక్-5వ అంతస్థులోని ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం సమాచారం తెలుసుకున్న ఫైరింగ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అర్పారు. అయితే ఈ ప్రమాదం జరుగటానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.