అంతర్జాతీయం

అవి సర్జికల్ దాడులు కావు : పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్:కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని, నియంత్రణ రేఖను అతిక్రమించి కాల్పులకు పాల్పడిందని, భారత్ కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. భారత్ చర్యను తప్పుపట్టారు. తమదేశం శాంతిని కోరుకుంటూంటే భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా భారత్‌కు గుణపాఠం చెబుతామని, తమదగ్గరున్న అణుబాంబులు ఆటబొమ్మలు కావని హెచ్చరించారు.