రాష్ట్రీయం
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 31 December 2015
హైదరాబాద్: అనంతపురం జిల్లా డి.హిరేహాళ్ వద్ద టిప్పర్ లారీ కారును ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కర్ణాటకలోని కలబుర్గి జైలు వార్డెన్ పురుషోత్తమ్ దంపతులుగా గుర్తించారు.