బిజినెస్

ఆరింతలైన బిఎస్‌ఎన్‌ఎల్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ లాభం.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) భారీగా పెరిగింది. ఏకంగా ఆరింతలు ఎగిసి 3,855 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇది కేవలం 672 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా 2015-16 ఆర్థిక సంవత్సరంలో గతంతో పోల్చితే 4.4 శాతం పెరిగి 28,449 కోట్ల రూపాయలుగా నమోదైంది. ప్రధానంగా మొబైల్ వ్యాపారం నుంచి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఈ సందర్భంగా బిఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు తెలిపాయి.