బిజినెస్

పవన విద్యుత్ సామర్థ్యం పదివేల మెగావాట్లు: సుజ్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ఇప్పటిదాకా భారత్‌లో పదివేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవన విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పినట్లు సుజ్లాన్ సంస్థ ప్రకటించింది. దీనివల్ల దేశంలో ఐదు మిలియన్ల గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని ఆ సంస్థ ఎండి తులసి తంతి తెలిపారు. కాలుష్య రహిత పవన విద్యుత్ ఉత్పాదన అంటే సాలీనా 1,500 మిలియన్ల మొక్కలను నాటడంతో సమానమన్నారు. దేశంలో సంప్రదాయేతర ఇంధన రంగంలో తమ వాటా 22 శాతానికి చేరిందన్నారు. 2030 నాటికి 40 శాతం సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు.