బిజినెస్

బోనస్ షేర్లు ఇస్తున్న గెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: దాదాపు దశాబ్దకాలం తర్వాత ప్రభుత్వరంగ గ్యాస్ యుటిలిటి సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్.. బోనస్ షేర్లను జారీ చేసింది. 10 రూపాయల విలువైన మూడు ఈక్విటీ షేర్లకు 10 రూపాయల విలువ కలిగిన ఒక షేర్‌ను బోనస్‌గా ఇవ్వనుంది. దీనికి ఈ నెల 25న జరిగిన సంస్థ బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో గెయిల్ స్పష్టం చేసింది. కాగా, చివరిసారిగా 2008 అక్టోబర్‌లో బోనస్ షేర్లను గెయిల్ ప్రకటించింది. ప్రతి రెండు ఈక్విటీ షేర్లకు ఒక బోనస్ షేర్‌ను నాడు ఇచ్చింది.