బిజినెస్
సెబీ కొత్త చైర్మన్గా అజయ్ త్యాగీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 February 2017
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్గా అజయ్ త్యాగీ నియమితులయ్యారు. యుకె సిన్హా స్థానంలో ఈయన వస్తున్నారు. వచ్చే నెల 1తో సిన్హా పదవీకాలం ముగుస్తోంది. కాగా, 1984 ఐఎఎస్ బ్యాచ్కు చెందిన అధికారి త్యాగీ. ప్రస్తుతం ఈయన ఆర్థిక వ్యవహారాల శాఖలో అదనపు కార్యదర్శి (పెట్టుబడులు)గా ఉన్నారు. ఐదేళ్లు సెబీకి చైర్మన్గా త్యాగీ వ్యవహరిస్తారని పర్సనల్ మినిస్ట్రీ తెలియజేసింది.