బిజినెస్

స్వల్పంగా పెరిగిన వంటగ్యాస్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: రాయితీ వంటగ్యాస్ (ఎల్‌పిజి) ధర సిలిండర్‌కు దాదాపు 2 రూపాయలు పెరిగింది. అలాగే లీటర్ కిరోసిన్ ధర కూడా 26 పైసలు పెరిగింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సబ్సిడీని ఎత్తివేసిన కేంద్రం.. నెమ్మదిగా వంటగ్యాస్, కిరోసిన్‌లపైనా ఇలా కొద్దికొద్దిగా పెంచుతూ తొలగించాలని చూస్తోంది. ఇకపోతే సోమవారం లీటర్ పెట్రోల్ ధర అతి స్వల్పంగా 1 పైస పెరిగితే, డీజిల్ ధర 44 పైసలు పెరిగినది తెలిసిందే.