బిజినెస్

పర్సన్ ఇన్‌చార్జీ కమిటీ గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ పర్సన్ ఇన్‌చార్జీ కమిటీ గడువును ఏడాదిపాటు పొడిగించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారథి పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు 2017 ఆగస్టు 11 నుండి అమల్లోకి వస్తాయని వివరించారు. కాగా, సహకార యూనియన్‌కు ఎన్నికలు నిర్వహంచకపోవడం వల్ల పర్సన్ ఇన్‌చార్జీ కమిటీ గడువును పెంచాల్సి వచ్చిందని ఉత్తర్వుల్లో సంబంధిత వర్గాలు పేర్కొన్నాయ.