బిజినెస్

వొడాఫోన్-ఐడియా విలీనానికి సిసిఐ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం లభించింది. ఈ విలీనంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ ఏర్పడనున్నది తెలిసిందే. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్ అతిపెద్ద భారతీయ టెలికాం సంస్థగా ఉంది. కాగా, విలీనానంతర సంస్థలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా, ఐడియా మాతృ సంస్థ ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు 26 శాతం వాటా, ఇతర భాగస్వాములకు 28.9 శాతం వాటా ఉండనుంది.