బిజినెస్
ఊపందుకున్న హెచ్పిసిఎల్-ఒఎన్జిసి డీల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 31 July 2017
న్యూఢిల్లీ, జూలై 30: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్)లో మొత్తం ప్రభుత్వ వాటాను ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్జిసికి అమ్మేస్తున్నది తెలిసిందే. అయతే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. 28,000 కోట్ల రూపాయల విలువైన ఈ లావాదేవీ నిర్వహణ కోసం మర్చెంట్ బ్యాంకర్లు, లీగల్ కన్సల్టెంట్ల నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హెచ్పిసిఎల్లో కేంద్ర ప్రభుత్వానికి 51.11 శాతం వాటా ఉంది.