బిజినెస్

సూక్ష్మసేద్యానికి రూ. 138 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణలో సూక్ష్మ సేద్యానికి 138 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారథి పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యాన శాఖ కమిషనర్ సిఫార్సుల మేరకు ఈ నిధులు కేటాయించామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ పథకం క్రింద సూక్ష్మ సేద్యానికి కేంద్రం ఆర్థిక సాయం చేస్తోంది. నీటి సరఫరాకు సంబంధించి మైక్రో ఇరిగేషన్ పరికరాలకు సబ్సిడీ కోసం ఈ నిధులను వినియోగిస్తారు.