బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 7: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 51.74 పాయింట్లు పడిపోయి 32,273.67 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 10,057.40 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు సమయం గడుస్తున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు.