బిజినెస్

స్టార్టప్‌ల కోసం ఏపి రూ. 500 కోట్ల నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 29: స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా వచ్చే ఏడాది మార్చికల్లా 500 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ సలహాదారు జెఎ చౌధరి మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ నిధికి 100 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం, మిగతా 400 కోట్ల రూపాయలను ఎస్‌ఐడిబిఐ వంటి పలు సంస్థల నుంచి సేకరిస్తామన్నారు.