బిజినెస్
మాల్యాపై ఎన్బిడబ్ల్యు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 July 2016
ముంబయి, జూలై 16: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) చెక్ బౌన్సు కేసులో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటరైన విజయ్ మాల్యాకు ముంబయి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బిడబ్ల్యు)ను జారీ చేసింది. శనివారం విచారణకు హాజరుకావాలని మే 7న అంధేరి సబర్బన్లోని మెట్రోపాలిటన్ కోర్టు మాల్యాను ఆదేశించగా, మాల్యా రాకపోవడంతో తాజా ఎన్బిడబ్ల్యును మెజిస్ట్రేట్ ఎఎ లౌల్కర్ జారీ చేశారు. 100 కోట్ల రూపాయలకు సంబంధించి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ అవడంతో ఎఎఐ కోర్టును ఆశ్రయంచింది.