బిజినెస్

వెండి ధర దిగొచ్చి... బంగారం ధర పెరిగి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశీయ మార్కెట్లో శనివారం కేజీ వెండి ధర రూ. 44,975గా ఉంది. కేజీ వెండి ధర రూ. 125 తగ్గడంతో రూ. 45వేల దిగువకు చేరింది. బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగి 31వేల మార్కును దాటింది. రూ. 40 పెరగడంతో బులియన్‌ మార్కెట్లో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31,040కు చేరింది.