నిజామాబాద్

జిల్లా ప్రజలకు ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఏప్రిల్ 7: జిల్లా ప్రజలకు పలువురు ప్రముఖులు తెలుగు నూతన సంవత్సరం ఉగాది(దుర్ముఖినామ) శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి వేర్వేరే ప్రకటనల్లో జిల్లా ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. కొత్త సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టఐశ్వార్యాలు, సుఖఃసంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని వారు ఆకాంక్షించారు.