గుంటూరు

మంగళగిరి రైల్వేస్టేషన్‌ను సందర్శించిన జిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 18: దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా శుక్రవారం సాయంత్రం మంగళగిరి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ ఫ్లాట్‌ఫారాలను పరిశీలించి ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రయాణికుల వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రెండో రిజర్వేన్ కౌంటర్ ప్రయాణికులకు విశ్రాంతి గదులు కల్పించాలని కోరుతూ ప్రయాణికుల సంక్షేమసంఘం తరపున నన్నపనేని నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. డిఆర్‌ఎం విజయశర్మ, సీనియర్ డిజిఎం ఉమామహేశ్వరరావు, ఎఎల్‌ఎన్ రెడ్డి, ఏలియాబాబు తదితరులు పాల్గొన్నారు.