విజయవాడ
నేడు భవానీ దీక్షలు ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 November 2018
ఇంద్రకీలాద్రి, నవంబర్ 18: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం 7-30గంటలకు ఈదీక్షలు ప్రారంభం కానున్నాయి. 41రోజుపాటు దీక్షలు ఆచరించే భక్తులు సోమవారం నుండి దీక్షలు స్వీకరించవచ్చు. శ్రీ మల్లిఖార్జున మహామండపంలో 6వ అంతస్తులో నిర్వహించే ఈకార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు అధికంగా విచ్చేసి దీక్షలను స్వీకరించి ఆమె కృపకు పాత్రులు కావాల్సిందిగా ఈవో కోటేశ్వరమ్మ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.