విజయవాడ
ప్రశాంతంగా ఎంసెట్ పరీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 April 2019
విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 21: ఇంజనీరింగ్కు సంబంధించి ఎం సెట్ ప్రవేశ పరీక్షలు జిల్లాలో ఆదివా రం ప్రశాంతంగా జరిగింది. ఆదివారం జరిగిన పరీక్షకు 3,066 మంది విద్యార్థులకు గాను 2955 మంది హాజరయ్యారు. హాజరు శాతం 96.38గా న మోదైంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద క ట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టా రు. విద్యార్థుల కోసం మంచినీటి వస తి కల్పించారు. అలాగే ప్రాథమిక చికి త్సా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు చేసిన హెచ్చరికలతో విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.