విజయవాడ

సాయినాథునికి రంగవల్లులతో దీపాలంకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: సాయిపథం (షిరిడి) నిర్వహణలో సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్, సద్గురు సాయినాథుని శరత్‌బాబుజీ ఆశీస్సులతో గవర్నర్‌పేట, ఐవి ప్యాలెస్‌లో జరుగుతున్న సాయిబాబా ద్వితీయ నామ సప్తాహ మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. శనివారం సాయంత్రం సాయిబాబా భక్తులు రంగవల్లుతో సాయినాథునికి దీపాలంకరణ చేశారు.