పశ్చిమగోదావరి

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 16: కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు నాల్గవసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రాజస్ధాన్ నుంచి ఆయన ఎంపికయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ విజయవాడలోని ఆత్యీయ అభినందన సభను ఏర్పాటుచేసింది. ఈ సభకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్టమ్రుఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు కూడా హజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసి ఈ ప్రాంతానికి ఇష్టపూర్వకమైన తీపి వంటకంగా పేరుగాంచిన గోదావరి పూతరేకును తినిపించారు.