పశ్చిమగోదావరి

మత్స్యపురిలో డిఎల్‌పిఒ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, జూలై 21: వీరవాసరం మండలంలోని మత్స్యపురిపాలెం పంచాయతీలో నరసాపురం డిఎల్‌పిఒ గోగులమండ శ్రీరాములు గురువారం విచారణ నిర్వహించారు. గ్రామపంచాయతీలో అవకతవకలు జరిగాయంటూ పంచాయతీబోర్డు ఉపసర్పంచ్, ఎంపిటిసి మరికొంతమంది చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి ప్రభాకరరావు రికార్డులను డిఎల్‌పిఒకు చూపించారు.