-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
జూపాడుబంగ్లా, అక్టోబర్ 8: భార్యపై కోపంతో అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపాడో వ్యక్తి. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా జూపాడుబంగ్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు నగరానికి చెందిన సిందె గనోజీరావుకు ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని మల్వాడా గ్రామానికి చెందిన ఝాన్సీబాయితో 2010లో వివాహమైంది.
న్యూఢిల్లీ: ట్రైమాక్స్ సంస్థ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఇసుక తవ్వకాల్లో ఆక్రమాలకు పాల్పడిందంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ నవంబరు మొదటి వారానికి వాయిదా పడింది.
శేరిలింగంపల్లి, అక్టోబర్ 8: మద్యం మత్తు, డబ్బు, కుటుంబ కలహాలు ప్రాణం మీదకు తెచ్చాయి. తాగిన మైకంలో తమను చంపుతాడేమోననే భయంతో తమ్ముడే అన్నను అంతమొందించాడు. ఈ దుర్ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ వెంకటేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగిన రాఫెల్ జెట్ ఫైటర్ల డీల్పై విచారణ జరపాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై రేపు విచారణ చేపట్టనున్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్ కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టనుంది.
సైదాబాద్ : మూడేళ్ల బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మాదన్నపేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. బాలుడ్ని తల్లి చంపిందంటూ కన్నతండ్రి ఆరోపిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... మాదన్నపేట రామచంద్రాపురంలో నివసించే ముఖరం, నుస్రత్ దంపతులకు నలుగురు సంతానం. వారిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా నాలుగో సంతానం రేయాన్(3). సోమవారం ఉదయం రేయాన్ ఇంటిలోని సంపులో పడి మృతి చెందాడు.
తాండూరు: తాండూరు రైల్వే స్టేషన్ మూడవ నెంబర్ ప్లాట్ఫారంపై గుర్తు తెలియని వృద్ధుడిని దారుణంగా గొంతు కోసి హతమార్చిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. తాండూరు రైల్వే పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం అర్థరాత్రి 1.39 నిముషాలకు కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లాక సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
స్టేషన్ఘన్పూర్, అక్టోబర్ 8: కుటుంబ కలహాలతో వ్యవసాయ బావిలో దూకి తల్లి, కొడుకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేట గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది.
* డోన్ కెమెరాలతో వ్యవసాయ క్షేత్రాల్లో పరిశీలన
* సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల నజరానా
* ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి
-------------------------------------
యలమంచిలి, అక్టోబర్ 8: యలమంచిలి ఇలపకుర్రు గ్రామంలోని కుమ్మరిపాలెం సరిహద్దులో దొడ్డిపట్ల వాసులకు పట్టాలు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పట్టాలు లేని వారు గత వారం రోజులుగా గుడిసెలు వేసుకుని ఆక్రమించారు. దాంతో రెవెన్యూ అధికారులు వారికి నోటీసులు జారీ చేసి సోమవారం తొలగింపు కార్యక్రమం చేపట్టారు. తహసీల్దారు వి స్వామినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గుడిసెలను తొలగించడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది.
విజయవాడ (క్రైం), అక్టోబర్ 8: విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసానికి పాల్పడిన కేసులో నిందితునిపై నేరం రుజువుకావడంతో ఏడాది పాటు జైలుశిక్ష, రూ. ఐదు వేలు జరిమానా విధిస్తూ ఎనిమిదో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.