బిజినెస్

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 2: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 2.78 పాయింట్లు పెరిగి 29,921.18 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 9.75 పాయింట్లు అందుకుని 9,313.80 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభంలో భారీ లాభాలను పొందినప్పటికీ, చివరిదాకా అవి కొనసాగలేకపోయాయి. ఇక రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, పిఎస్‌యు, ఐటి, ఆటో రంగాల షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా సూచీ నష్టపోగా, హాంకాంగ్, జపాన్ సూచీలు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలోనూ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు పుంజుకున్నాయి.