బిజినెస్

జీప్ ధరలను తగ్గించిన ఎఫ్‌సిఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సిఎ) ఇండియా.. తమ జీప్ మోడల్ శ్రేణి వాహనాల ధరలను 18.49 లక్షల రూపాయల మేర తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ద్వారా చేకూరిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంలో భాగంగానే ధరలను తగ్గిస్తున్నట్లు బుధవారం ఎఫ్‌సిఎ ప్రకటించింది. కాగా, డీజిల్ ఆధారిత వాహనాల్లో రాంగ్లర్ (అన్‌లిమిటెడ్) ధరపై రూ. 7.14 లక్షలు, గ్రాండ్ చెరోకీ (లిమిటెడ్) ధరపై రూ. 18.49 లక్షలు, గ్రాండ్ చెరోకీ (సమ్మిట్) ధరపై రూ. 18.24 లక్షలు, గ్రాండ్ చెరోకి ఎస్‌ఆర్‌టి ధరపై రూ. 5 లక్షలు తగ్గింది.