ఆటాపోటీ
టాపర్ జయసూర్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 November 2017
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇంత వరకూ జరిగిన టెస్టుల్లో, ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా సనత్ జయసూర్య రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. 1997 కొలంబో టెస్టులో అతను 578 బంతులు ఎదుర్కొని, 36 ఫోర్లు, రెండు సిక్సర్లతో 340 పరుగులు సాధించాడు. భారత ఓపెనర్ వీరేందర్ సెవాగ్ 293, మహేల జయవర్ధనే 275 పరుగులతో ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించారు.