బిజినెస్
అమెరికా ఆంక్షలను మదింపు వేస్తాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 May 2019
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తన అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) విస్తరణ ప్రాజెక్టులో ఇరాన్ పెట్టుబడి పెడితే, అమెరికా విధించిన ఆంక్షల ప్రభావాన్ని మదింపు వేస్తానని ప్రకటించింది. ఐఓసీఎల్ చైర్మన్ సంజీవ్ సింగ్ ఈ విషయం వెల్లడించారు. సీపీసీఎల్లో నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (ఎన్ఐఓసీ)కి ఇప్పటికే 15.4 శాతం వాటా ఉంది.