బిజినెస్
మార్కెట్లకు మోదీ జోష్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 May 2019
రెండోసారి కూడా మోదీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి రాబోతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో సోమవారం సెనె్సక్స్ రికార్డు స్థాయిలో పరుగులు పెట్టింది. ఒక్కసారిగా 1422 పాయింట్లు పెరిగి 39,352,67కు చేరుకుంది. నిఫ్టీ కూడా 427 పాయింట్లు పెరగడం గత పదేళ్ళలో ఇదే మొదటిసారి. బీఎస్ఈ సెనె్సక్స్ ఇంత భారీగా పెరగడం అనేది గత ఆరేళ్ళలో ఇదే మొదటిసారి. మోదీ మళ్ళీ గెలిస్తే సంస్కరణలు నిరాటంకంగా కొనసాగుతాయన్న ఇనె్వస్టర్ల నమ్మకమే స్టాక్ మార్కెట్లు ఇంత భారీగా పెరగడానికి కారణమని విశే్లషకులు అంటున్నారు. వీటి లావాదేవీల్లో దాదాపు అన్ని కంపెనీల షేర్లు భారీగానే పెరిగాయి.
చిత్రం...బీఎస్ఈ సెనె్సక్స్ సూచీ ఎదుగుదలను ఆసక్తిగా గమనిస్తున్న ఓ పెట్టుబడిదారుడు