S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 21:34

నా తల్లి గురించి కవిత రాయాలట
రాస్తాను కవితేగా! కానీ..
ఎంత చిత్రమైన సందర్భం
తల్లి బతికుందని కొడుకు సాక్ష్యం చెప్పాలా?
నిన్నమొన్నటిదాకా అందలమెక్కిన నా తెలుగు
నేడు అంతరించే భాషల్లో వుందంటే
ఈ తప్పెవరిది?
చిత్తశుద్ధిలేని పాలకులదా,
పాశ్చాత్య పోకడలవైపు
పరుగులు తీస్తున్న ప్రజలదా?
వౌనం వహించి ప్రయోజనం లేదు

09/27/2016 - 21:31

మలేరియా జ్వరం ప్రతి ఏటా ఎక్కువగా వర్షాలు పడిన తరువాత దోమలవల్ల వ్యాప్తి చెందుతుంది.
కారణాలు
మలేరియా ప్రొటోజోవా జీవి అయిన ప్లాస్మోడియం ద్వారా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు: జ్వరం తీవ్రంగా ఉండటంతోపాటు చలి ఎక్కువగా ఉంటుంది.

09/27/2016 - 21:30

గౌహతిలో జాబ్ చేస్తున్న గౌతమ్ తల్లి ఫోన్ చేసిన మర్నాడే విజయవాడకి బయలుదేరాడు.
‘నువ్వు కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి మన ఇంటికి వచ్చేసిందిరా. వెంటనే బయలుదేరిరా’ చెప్పిందామె. తమ ఇంట్లో అద్దెకి దిగిన వాళ్లను పలకరించింది దుర్గమ్మ.

09/27/2016 - 21:26

‘వద్దనరాదు భోజనము, వద్దనరాదు ఫలంబు, పుష్పముల్
వద్దనరాదు, మోహమున వద్దకు వచ్చిన కాంత కౌగిలిన్
వద్దనరాదు స్నేహితుని పల్కులు నీదు హితంబు గోరినన్
వద్దనరాదు భామవి సపర్యలు చల్లని సంధ్యవేళలన్!

09/27/2016 - 21:25

లక్షణాలు: జ్వరం, ఎముకల నొప్పులు, కళ్ళలోనుంచి నీరు కారడం, కళ్లు కదలించడం కష్టంగా మారడం, ఆకలి తగ్గి, వాంతి అయ్యేట్లు ఉండటం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు రావడం, ముక్కులోనుంచి రక్తం పడటం, రక్త విరేచనాలు, తలనొప్పి విపరీతంగా ఉండటం.
కారణం: డెంగ్యూ వైరస్, ఏడిస్ ఈజిప్ట్ దోమలు

09/27/2016 - 21:22

చికున్‌గున్యా ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ మనిషిని కదలలేని స్థితికి చేర్చి, శారీరకంగా, మానసికంగా కృంగిపోయేట్లు చేస్తుంది.
లక్షణాలు
వైరస్ సోకిన వెంటనే అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ళనొప్పులు ఉండి మనిషి కదలలేని స్థితి ఏర్పడుతుంది. తలనొప్పి, నిద్రలేమి బాధిస్తాయి. వ్యాధి తీవ్రత 5 నుంచి 7 రోజులు వరకూ ఉంటుంది.
జాగ్రత్తలు

09/27/2016 - 21:17

ఆ నిటలాంతం నుంచి అది అధోముఖం అయి వ్రేలాడుతూ వుంటుందని తదెజ్ఞులు- అనగా యోగవిద్యావేత్తలైన ఆర్వులు వచిస్తూ వుంటారు.

09/27/2016 - 21:14

రణధీర్ వాళ్ల నెంబర్లు తీసుకున్నాడు. అందులో ఒక నెంబర్ దీప్తిది. ఆ నెంబర్ రణధీర్ దగ్గరుంది.
కనుక ఈ జంట సతీష్, దీప్తియే అన్న విషయం స్పష్టమయింది.
రాత్రి జరిగిన దోపిడీ కూడా వాళ్ళపనే అని అర్థమైంది..
మకాం ఎత్తేస్తున్నట్లు దీప్తి రణధీర్‌కి చెప్పింది. కానీ ఇప్పుడు ఎక్కడున్నదీ తెలియదు.

09/27/2016 - 21:12

క. రథమును రథ్యంబులు సా
రథి యును వృథయైన భగ్నరథుఁడై భాగీ
రథి కొడుకు చేత విమనో
రథుఁడై సాల్వుండు నిజపురంబున కరిగెన్

09/27/2016 - 21:10

మహాభారతంలో మాంసం అమ్ముకొని జీవించే ధర్మవ్యాధుడు బ్రాహ్మణుడైన కౌశికునికి అహింసను గురించి బోధించాడు ఇలా:‘‘హింస చేయనివాడు లేడిజ్జగమున, నొక్కడైనను, తమ తమ యోపినట్లు, హింస తెరువున కెడగల్గి యేగ కలయు, నదియే చూవె యహింస నా నతిశయిల్లు’’. అహింస అనేది సర్వవ్యాపకమయిన సిద్ధాంతం. నీవు బతుకు, ఇతరులనుహింసించకుండా ఉండాలన్నది ధర్మం.

Pages