జాతీయ వార్తలు

ప్రకృతి వ్యవసాయంపై నీతిఆయోగ్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రకృతి వ్యవసాయ సాగును పెంచేందుకు నీతి ఆయోగ్ దృష్టి సారించింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. వ్వవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు కూడా హాజరయ్యారు. రైతులు వారి అనుభవాలను వివరించారు.