జాతీయ వార్తలు
కల్తీమద్యం తాగి 10 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 May 2018
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్లో కల్తీ మద్యం తాగి పది మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మంది తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షల చొప్పన నష్టపరిహారం ప్రకటించారు. మద్యం షాపు లైసెన్స్దారుడు శ్యామ్బాలక్పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని కాన్పూర్ సీనియర్ ఎస్పీ అఖిలేశ్కుమార్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టుచేశామని, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.