జాతీయ వార్తలు

బీజేపీ గెలుపు తథ్యం:అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోపాల్: ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తాము అసాధారణమైనవిగా భావించటం లేదని బీజీపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. ఆయన మధ్య్రపదేశ్ ఎన్నికల పోలింగ్ బూత్ స్థాయ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు పునాది వంటివని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని అన్నారు.