జాతీయ వార్తలు

ఆనంద్‌వన్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: ముంబయి లోక్‌మాన్యతిలక్ టర్మినల్- కాజీపేట మధ్య ప్రయాణించే ఆనంద్‌వన్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ముంబై- కాజీపేట రైలు సర్వీసును కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు ప్రారంభించారు. ఈ కొత్త రైలు వారానికి ఓసారి ముంబయి-కాజీపేట మార్గంలో నడుస్తుంది.