జాతీయ వార్తలు

రేపే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ : హాజరు కానున్న ఇద్దరు చంద్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : తెలుగు రాష్ర్టాల మధ్య జల వివాదాలు పరిష్కరించేందుకు ఢిల్లీలో బుధవారం జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతున్నారు. జలవివాదాల పరిష్కారం దిశగా కేంద్రం చొరవ తీసుకునే వీలుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సమక్షంలో ఈ సమావేశం జరుగుతుంది.